సేనకు అందని ద్రాక్ష!
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, అనూహ్య పరిణామాలు ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలిపిస్తున్నాయి. అధికార పీఠం.. వివిధ పార్టీల మధ్య దోబూచులాడుతోంది. భాజపా మద్దతు లేకుండా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల తోడ్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సేనకు మద్దతు ఇచ్చే అంశంపై …
Image
ప్రజలను మభ్యపెడుతున్న తెరాస, భాజపా
సుభాష్‌నగర్‌(కరీంనగర్‌) : కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నాయని తెపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భా…
Image
జైనథ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
జైనథ్‌, : కార్తీక పౌర్ణమి సందర్భంగా జైనథ్‌ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. అర్చకులు ధీరజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వ్రతాలను భక్తులు ఆచరించారు. ఎంపీపీ మార్చెట్టి గోవర్దన్‌, జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల అరుంధతి దంపతులతో పాటు వివిధ గ్రామా…
పార్లమెంటరీ స్థాయీ సంఘంలో మన్మోహన్‌
దిల్లీ: ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ స్థానంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మన్మోహన్‌ నియామకానికి వీలుగా దిగ్విజయ్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం…
కాచిగూడ నుంచి మళ్లీ రైళ్ల రాకపోకలు
కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి మంగళవారం యథావిధిగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం కర్నూలు-హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఎదురెదురుగా ఢీకొనడంతో కాచిగూడ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లను పూర్తిగా రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ధ్వంసమైన…
ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ... సుప్రీం సంచలన తీర్పు...*
*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ... సుప్రీం సంచలన తీర్పు...* న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకువస్తూ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌…